ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది సివిల్ జడ్జిల బదిలీకి సంబంధించిన వివరాలు:

Malapati
0
Ap

   

రాష్ట్రవ్యాప్తంగా 40 మంది సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్) బదిలీ అయ్యారు.

రిజిస్ట్రార్ విజిలెన్స్ ఈ బదిలీ ఉత్తర్వులను హైకోర్టు జారీ చేశారు.

బదిలీ అయిన జడ్జిలు మే 11వ తేదీ లోపు కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!